ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వాసితులను తరలిస్తాం

ABN, First Publish Date - 2021-02-27T05:30:00+05:30

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 41.15 కాంటూర్‌ లెవల్లో ముంపునకు గురవుతున్న 25 గ్రామాల ప్రజలను ఏప్రిల్‌, మే నెలల్లో పునరావాస కాలనీలకు తరలిస్తామని ఐటీడీఏ పీవో కె.సూర్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుక్కునూరు, ఫిబ్రవరి 27: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 41.15 కాంటూర్‌ లెవల్లో ముంపునకు గురవుతున్న 25 గ్రామాల ప్రజలను ఏప్రిల్‌, మే నెలల్లో పునరావాస కాలనీలకు తరలిస్తామని ఐటీడీఏ పీవో కె.సూర్యనారాయణ తెలిపారు. శనివారం కుక్కునూరు ఆర్డీవో కార్యాల యంలో ఆయన మాట్లాడారు. తరలించే గ్రామాలకు త్వరలో అధికారులు వస్తారని వారి ముందు నిర్వాసితులు తమ సమస్యలను విన్నవించుకో వచ్చన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇళ్ల పరిహారం, వ్యక్తిగత పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-02-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising