ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనలేం... తినలేం..

ABN, First Publish Date - 2021-10-24T04:54:12+05:30

సాధారణంగా కార్తీక మాసంలో పెరిగే కూర గాయల ధరలు ఈ ఏడాది కాస్త ముందుగానే చుక్కలు చూపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొండెక్కిన కూరగాయల ధరలు  

 వర్షాలతో తగ్గిన దిగుబడి  

గణపవరం, అక్టోబరు 23: సాధారణంగా కార్తీక మాసంలో పెరిగే కూర గాయల ధరలు ఈ ఏడాది కాస్త ముందుగానే చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాలతో కూరగాయల పంటలకు  నష్టం వాటిల్లడమే ఇందుకు కారణం అంటున్నారు. మహారాష్ట్ర, కర్నూలులో ఉల్లిపంటలు దెబ్బతినడంతో కిలో ఉల్లి ధర రూ. 45–50 పలుకుతోంది. వంకాయలు కిలో రూ.60, చిక్కుడు రూ.80, బీర, దొండ, బెండ రూ.60, బీట్‌రూట్‌, క్యారెట్‌ రూ. 60 ఇలా ఏ కూరగాయలైనా కిలో రూ. 50 పైమాటే. ఆకు కూరల  ధరలు కూడా ఆకాశాన్నంటాయి. బంగాళదుంప, అల్లం, క్యాబేజీ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడంతో వాటి ధరలు కూడా అందుబాటులో లేవు.  ఇక నిత్యావసర వస్తువుల ధరలు చెప్పనక్కర లేదు.  ప్రభుత్వం స్పందించి ధర లను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-24T04:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising