ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వశిష్ఠకు వరద పోటు

ABN, First Publish Date - 2021-07-27T05:40:29+05:30

వశిష్ఠ గోదావరికి వరద తాకింది. ఎగువ నుంచి 2లక్షల క్యూసెక్టుల నీరు చేరడంతో నరసాపురం వద్ద గోదావరి పరవళ్లు తొక్కతుంది.

రేవులో నిలిచిన పంటు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిలిచిన పడవలు, పంటు రాకపోకలు 

నరసాపురం/ఆచంట, జూలై 26: వశిష్ఠ గోదావరికి వరద తాకింది. ఎగువ నుంచి 2లక్షల క్యూసెక్టుల నీరు చేరడంతో నరసాపురం వద్ద గోదావరి పరవళ్లు తొక్కతుంది. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నదిలో పడవలు, పంటు రాకపోకల్ని నిలిపివేశారు. సోమవారం నరసాపురం– సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

 ఆచంట మండలంలో రెండురోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద గోదావరి సోమవారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టింది. మండలంలోని ఆయా పుష్కర్‌ ఘాట్లలో సుమారు ఒక అడుగు మేర గోదావరి తగ్గింది. తీర ప్రాంత ప్రజలు, లంక వాసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2021-07-27T05:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising