ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి మందలపర్రు వంతెనపై రాకపోకలు బంద్‌

ABN, First Publish Date - 2021-01-27T05:50:14+05:30

మందలపర్రులో చినకాపవరం పంట కాల్వపై వున్న వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో పూర్తిగా మూసివేస్తున్నట్టు నిడమర్రు ఎస్‌ఐ హెచ్‌.నాగరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడమర్రు జననవరి 26 : మందలపర్రులో చినకాపవరం పంట కాల్వపై వున్న వంతెన శిథిలావస్థ చేరుకోవడంతో పూర్తిగా మూసివేస్తున్నట్టు నిడమర్రు ఎస్‌ఐ హెచ్‌.నాగరాజు తెలిపారు. ఇప్పటికే భారీ వాహనాలు వెళ్లకుండా నిలువరించిన వంతెనకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి అధికారు లు పనులు ప్రారంభించనున్న దృష్ట్యా బుధవారం నుంచి రాకపోకలు నిషేధి స్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వాహనదారులు గణపవరం సెంటర్‌ నుంచి తాడేపల్లిగూడెం మీదుగా రాకపోకలు సాగించాలని, నారాయణపురం నుంచి తాడేపల్లిగూడెం మీదుగా గణపవరానికి రాకపోకలు రాకపోకలు సాగిం చాలని సూచించారు. గణపవరం నుంచి నారాయణపురం వెళ్లే చిన్న వాహనా లు ఆటోలు, కార్ల వారు అడవికొలను మీదుగా ప్రయాణం సాగించాలన్నారు.  

Updated Date - 2021-01-27T05:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising