ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంపోస్టు యార్డు నిర్మిస్తే ఊరుకోం

ABN, First Publish Date - 2021-01-25T06:01:03+05:30

భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన కంపోస్టు యార్డు తమ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయవద్దంటూ తుమ్మగొప్పు గ్రామానికి చెందిన దళితులు ఆదివారం డంపింగ్‌ యార్డు ప్రతిపాదిత భూముల వద్దకు వెళ్ళి ధర్నా చేశారు.

ప్రతిపాదిత స్థలం వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుమ్మగొప్పు గ్రామస్థుల ధర్నా

భీమవరం, జనవరి 24: భీమవరం మున్సిపాలిటీకి సంబంధించిన కంపోస్టు యార్డు తమ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయవద్దంటూ తుమ్మగొప్పు గ్రామానికి చెందిన దళితులు ఆదివారం డంపింగ్‌ యార్డు ప్రతిపాదిత భూముల వద్దకు వెళ్ళి ధర్నా చేశారు. భీమవరం మండలం అనాకోడేరు గ్రామ పంచాయతీ శివారున గల తుమ్మగొప్పు  గ్రామానికి అతి చేరువులో 38 ఎకరాలలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ భూములకు సంబంధించి గ్రామానికి చెందిన డి–పట్టా యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. తమ గ్రామ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్మిస్తే తాము ఊరుకోమని హెచ్చరించారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తే తామంతా అనారోగ్యానికి గురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు.   ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఈ ప్రాంతంలో కంపోస్టు యార్డు ఏర్పాటు చేయకుండా చూ డాలని  కోరారు. అధికారులు స్పందించి జనావాసాలకు దూరంగా డంపింగ్‌ యార్డు తరలించకుంటే  నిరవధిక ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 


Updated Date - 2021-01-25T06:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising