ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్లకు పదోన్నతి కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2021-10-29T05:30:00+05:30

టీచర్లకు అడహక్‌ పదోన్నతుల కౌన్సెలింగ్‌ శుక్రవారం ఏలూరు జడ్పీ మీటింగ్‌ హాలులో నిర్వహించారు.

వాదోపవాదాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 29 : టీచర్లకు అడహక్‌ పదోన్నతుల కౌన్సెలింగ్‌ శుక్రవారం ఏలూరు జడ్పీ మీటింగ్‌ హాలులో నిర్వహించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో వివిధ సబ్జెక్టుల్లో మొత్తం 577 ఖాళీల్లో అర్హు లైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వ డం ద్వారా భర్తీ చేయడానికి రెండు రోజుల పాటు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. పదోన్నతి పొందిన టీచర్లకు నియామక పత్రాలను డీఈవో సీవీ రేణుక అందజేశారు. కౌన్సెలింగ్‌ నిర్వహణలో సాంకేతిక అభ్యంతరాలు తలెత్తడంతో వాటి పరిష్కారానికి డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.  

Updated Date - 2021-10-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising