ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN, First Publish Date - 2021-02-27T04:58:20+05:30

పురపాలక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేద్దామని ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంరగ రామ్మోహన్‌ పిలుపునిచ్చారు.

పార్టీ శ్రేణులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ అంగర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, ఫిబ్రవరి 26: పురపాలక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేద్దామని ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంరగ రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. పొత్తూరి రామరాజు నివాసంలో మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు, ఇతర పార్టీల నాయకులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెండేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అవినీతి అజెండాగా ముందుకు సాగాలన్నారు. రత్నమాల, కొప్పాడ రవి, అధికారి అనంతరామారావు, జక్కం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. నరసాపురం ము న్సిపల్‌ ఎన్నికల పరిశీలకులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ అంగర, మాజీ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పొత్తూరి రామరాజును టీడీపీ అధిష్ఠానం నియమించింది.

Updated Date - 2021-02-27T04:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising