ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ రైతు దగా పాలనతో రైతులు విసుగెత్తారు: Ramanaidu

ABN, First Publish Date - 2021-09-15T16:21:42+05:30

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం మైజారుగుంట గ్రామంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం మైజారుగుంట గ్రామంలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. రైతుల పంట పొలాల్లో 200 అడుగుల భారీ నల్లజెండాతో, వందలాది మంది రైతులతో కలిసి టీడీపీ నిరసనకు దిగింది.  ఎమ్మెల్యే  నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ జగన్ పాలనలో పంట పండించడం కంటే పంట విరామం తీసుకుంటే మేలని రైతులంటున్నారన్నారు. జగన్ రైతు దగా పాలనతో  రైతులు విసుగెత్తారని తెలిపారు. రైతులకిచ్చే సాయం కంటే ప్రకటనల ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నారు. రెండున్నర సంవత్సరాల జగన్ పాలన రైతులకు చుక్కలు చూపించిందని ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-15T16:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising