ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు

ABN, First Publish Date - 2021-12-31T05:16:21+05:30

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవడం లేదని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

శింగరాజుపాలెం గౌరవ సభలో మాట్లాడుతున్న ముప్పిడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల/దేవరపల్లి, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవడం లేదని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. నల్లజర్ల మండలం శింగరాజుపాలెం, ఆవపాడు, దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రా మాల్లో గురువారం గౌరవ సభ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు ధాన్యం సొమ్ము రైతులకు అందించలేదన్నారు. ఎరువులు విత్తనాలపై సబ్సిడీ ఇవ్వాలన్నారు. నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదలతో సామాన్యులకు మరింత భారం పెరిగిందన్నారు.ఒమైక్రాన్‌ కేసులు నమోదు ఎక్కువ అవుతున్న ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాడం లేదన్నారు. లక్ష్మీపురంలో ఇంటింటికి పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధనాలను వివరించారు. టీడీపీ నాయకులు తాతిన సత్యనారాయణ, గుదే సుబ్బారావు, కొఠారు అనంతలక్ష్మి, షేక్‌ మీరా సాహెబ్‌, మల్లిపూడి కృష్ణరావు, సవలం రామకృష్ణ, కూచిపూడి ఉదయభాస్కర్‌, శ్రీరామ్‌, కె.రవి కు మార్‌, నున్న నాగేశ్వరరావు, దెయ్యాల వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising