ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంజీ భౌతికకాయానికి జేసీ నివాళులు

ABN, First Publish Date - 2021-03-08T19:11:49+05:30

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాగంటి రాంజీ భౌతికకాయాన్ని టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాగంటి రాంజీ భౌతికకాయాన్ని టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు దురదృష్టకరమైన రోజన్నారు. చాలా మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి బాబు కుటుంబం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని దేవుడిని ప్రార్థిస్తానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-03-08T19:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising