ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పరిస్థితి దయనీయం

ABN, First Publish Date - 2021-06-20T05:54:20+05:30

ప్రభుత్వ వైఖరి వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆరోపించారు.

వాహనాలను ప్రారంభిస్తున్న వలవల బాబ్జి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 19: ప్రభుత్వ వైఖరి వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆరోపించారు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు ధర్నాకు బయల్దేరే వాహ నాలను ఆయన శనివారం తన కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల పంటలు అమ్ము కుని రెండు నెలలు అయినా నేటికి సొమ్ములు  అందక తీవ్ర  ఆందోళనలో ఉన్నారన్నారు. నరసాపురం తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, కార్యదర్శి వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ మర్లపాటి నాగేశ్వరరావు,  నియోజకవర్గ  రైతు సంఘం అధ్యక్షుడు పీతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T05:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising