ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధార్మిక శక్తులు ఏకం కావాలి

ABN, First Publish Date - 2021-08-03T05:59:49+05:30

హిందూ ధర్మం, మతంపై జరుగు తున్న దాడులను ఎదు ర్కొనేందుకు హిందూ ధార్మిక శక్తులు ఏకం కా వాలని శృంగవృక్షం పీఠాధి పతి శ్రీ దత్త నాగేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు.

క్షీరారామంలో శ్రీదత్త నాగేంద్ర సరస్వతి స్వామీజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 2: హిందూ ధర్మం, మతంపై జరుగు తున్న దాడులను ఎదు ర్కొనేందుకు హిందూ ధార్మిక శక్తులు ఏకం కా వాలని శృంగవృక్షం పీఠాధి పతి శ్రీ దత్త నాగేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. క్షీరా రామలింగేశ్వరస్వామిని దర్శించిన అనంతరం హిందూ సంస్థల ప్రతినిధులతో స్వామీజీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలపై దాడులు, దైవ దూషణ, విగ్రహాలు, రథాలు ధ్వంసం, మత మార్పిడి పెరిగిపోతున్నాయని, వీటిని ఎదు ర్కోవడానికి హిందూ ధార్మిక శక్తులను ఏకం చేయాలన్న సంకల్పంతో వివిధ మఠాధిపతులు కృషి చేస్తున్నారని స్వామీజీ తెలిపారు. దేవస్థానం చైర్మన్లు కోరాడ శ్రీనివాసరావు, గాదె వెంకన్న, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising