ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-01T05:15:43+05:30

తల్లి మృతిని తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యలమంచిలి, డిసెంబరు 31 : తల్లి మృతిని తట్టుకోలేక ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామానికి చెం దిన రామశెట్టి సాయిసందీప్‌(24) తల్లి ఇటీవల మృతిచెందింది. దీంతో మనస్తా పానికి గురైన సందీప్‌ గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎం తకీ తిరిగిరాలేదు.దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతని ఆచూకీ కోసం గాలించారు. చించినాడ బ్రిడ్జి సమీపంలో అతని మోటార్‌ సైకిల్‌ను బంధువు వై.సుబ్బారావు గమనించి యలమంచిలి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేశాడు. పోలీసులు గోదావరిలో గాలించగాగా సందీప్‌ మృతదేహం లభ్యమైంది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-01T05:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising