ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి మందలించాడని విద్యార్థిని ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-26T04:28:07+05:30

నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం చదువుకొమ్మని తండ్రి మందలించాడని తాతగారింటికి వచ్చిన కె.మేఘన (18) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, అక్టోబరు 25 ః  నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం చదువుకొమ్మని తండ్రి మందలించాడని తాతగారింటికి వచ్చిన కె.మేఘన (18) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమిశ్రగూడెం ఎస్సై షేక్‌ సుభానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలిది తణుకు మండలం కోనాల గామం.


Updated Date - 2021-10-26T04:28:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising