ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-09T04:57:18+05:30

జీవితంపై విరక్తితో ఒక వ్యక్తి రైలు కింద పడి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, మే 8:  జీవితంపై విరక్తితో ఒక వ్యక్తి రైలు కింద పడి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఏలూరులోని పడమరవీధికి చెందిన పర్సా నాగేశ్వరరావు (53)కు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఏలూరు జూట్‌మిల్లు సమీపంలో ఓవర్‌ బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే ఎస్‌ఐ చంద్రశేఖర్‌కు సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-05-09T04:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising