ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో జిల్లా ఫస్ట్‌

ABN, First Publish Date - 2021-12-09T06:13:08+05:30

వారధి ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రఽథమ స్థానం లో నిలిచారని డీఈవో సీవీ రేణుక తెలిపారు.

విజేతలను అభినందిస్తున్న డీఈవో రేణుక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 8 : వారధి ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రఽథమ స్థానం లో నిలిచారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. కొవ్వూరు పాడు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని ఎం.కాత్యాయిని, ఏలూరు శర్వాణి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థినులు పి.వెన్నెల, ఎస్‌.జాహ్నవి ముగ్గురు బృందానికి ప్రథమ స్థానం లభించిందన్నారు. విజేతలు ఒక్కొక్కరికి రూ.12 వేలు నగదు ప్రోత్సాహక బహుమతి, ప్రశంసా పత్రాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. విజేతలను అభినందించిన వారిలో విద్యాశాఖ నోడల్‌ అధికారి వి.అరుణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-09T06:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising