ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక గోదావరి

ABN, First Publish Date - 2021-07-25T04:57:49+05:30

ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా కొవ్వూరు గోదావరి తీరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

శాకాంబరిగా కొవ్వూరు బాలాత్రిపురసుందరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జూలై 24: ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా కొవ్వూరు గోదావరి తీరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గోష్పాదక్షేత్రం లో బాలాత్రిపుర సుందరి సమేత సుందరేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మానేపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సుందర గణేష్‌ ఆధ్వర్యంలో బాలాత్రిపుర సుందరీ అమ్మవారిని కూరగాయలతో శాకాంబరిగా అలంకరించి పూజలు నిర్వహించారు. గోష్పాద క్షేత్రం సుందరసాయి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని సాయిబాబాకు ప్రత్యేక అబిషేకాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్నానఘట్టంలోని షిరిడి సాయి ఆలయం, పురుషోత్తమ రామమందిరంలో పండితులు దోర్భల ప్రభాకరశర్మ ఆద్వర్యంలో వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని పూజలు చేశారు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొన్నారు.



Updated Date - 2021-07-25T04:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising