ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివాలయాల్లో లక్ష బిల్వార్చన పూజలు

ABN, First Publish Date - 2021-12-02T05:30:00+05:30

పెంటపాడు పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అర్చకుడు సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో గురువారం స్వామికి మహా రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూ జలు నిర్వహించారు.

పెంటపాడులో మహిళల కుంకుమ పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంటపాడు, డిసెంబరు 2:పెంటపాడు పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో  కార్తీక మాసం సందర్భంగా అర్చకుడు సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో గురువారం స్వామికి మహా రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూ జలు నిర్వహించారు. సాయంత్రం జ్యోతిలింగార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నసమారాధన లో పాల్గొన్నారు. 

నిడదవోలు సోమేశ్వరస్వామి సన్నిధిలో..

నిడదవోలు, డిసెంబరు 2 : పట్టణంలోని బాలా త్రిపుర సుందరి సహిత సోమేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో గురువారం కార్తీకమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకుడు లక్ష్మీనరసింహశాస్ర్తి ఆధ్వర్వంలో స్వా మికి రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, బాలా త్రిపుర సుందరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన స్వామి అమ్మవార్లకు హారతి కార్యక్రమం నిర్వహించారు. అనం తరం అన్నసమారాధన ఏర్పాటు చేశామని ఈవో సోమాల శివ తెలిపారు. 


Updated Date - 2021-12-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising