ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

ABN, First Publish Date - 2021-03-21T05:37:06+05:30

పనివేళలు ముగియ కుండానే పాఠశాలలను మూసివేసి వెళ్లి పోతున్నారన్న కారణంపై ఇద్దరు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 20: పనివేళలు ముగియ కుండానే పాఠశాలలను మూసివేసి వెళ్లి పోతున్నారన్న కారణంపై ఇద్దరు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు డీఈవో సీవీ రేణుక తెలిపారు. ఈ మేరకు నిడమర్రు మండలం తోకలపల్లిలోని నెంబర్‌–1, నెంబరు–2 మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేస్తున్న ఐ.ప్రసన్న కుమార్‌, భాగ్యలక్ష్మిలపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు వివరించారు.


Updated Date - 2021-03-21T05:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising