ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితుల సమస్యలపై ఆరా

ABN, First Publish Date - 2021-08-26T05:11:53+05:30

నిర్వాసితుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళతా నని కేంద్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అనంత్‌నాయక్‌ అన్నారు.

నిర్వాసితులతో మాట్లాడుతున్న అనంత్‌ నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీలుగుమిల్లి, ఆగస్టు 25: నిర్వాసితుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళతా నని కేంద్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అనంత్‌నాయక్‌ అన్నారు. టేకూరు, ఎర్రవరం నిర్వాసిత కాలనీ ఇళ్లను అ క్కడి సదుపాయాలు బీజేపీ నాయకులతో కలసి అనంత్‌ నాయక్‌ బుధవారం పరిశీలించారు. సదుపాయాలు కల్పించాలని నిర్వాసితులు వినతులు అందజేశారు. సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మొడియం శ్రీను, కరిబండి నాగ రాజు, బొరగం వెంకటలక్ష్మి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, వీఆర్వో అనుపమ ఉన్నారు.

Updated Date - 2021-08-26T05:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising