ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయానికి స్థలం విరాళం

ABN, First Publish Date - 2021-12-31T05:13:34+05:30

కోలమూ రులో గ్రామ సచివాలయం నిర్మాణానికి ప్రభు త్వం రూ.40లక్షలు మంజూరు చేసింది.

దాతలు సర్పంచ్‌ సత్యవతి, రామకృష్ణంరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలమూరు(ఉండి), డిసెంబరు 30: కోలమూ రులో గ్రామ సచివాలయం నిర్మాణానికి ప్రభు త్వం రూ.40లక్షలు మంజూరు చేసింది. కానీ, స్థల సమ స్య ఏర్పడడంతో పది సెంట్ల స్థలాన్ని ఇచ్చేందుకు భార్యాభర్తలైన సర్పంచ్‌ నడింపల్లి సత్యవతి, ఉప సర్పంచ్‌ నడిపంల్లి రామకృష్ణం రాజు (రాంబాబు) ముందుకు వచ్చారు. ఇక్కడి మార్కెట్‌ రేటు ప్రకారం దీని విలువ సుమారు రూ.50 లక్షలు. ఈ భవన నిర్మాణం పూర్తవడంతో త్వరలోనే ప్రారంభించనున్నారు. తమను ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా చేయాలని భావించి ఈ స్థలాన్ని సచివాలయ భవన నిర్మాణానికి అందించినట్టు తెలిపారు. 

Updated Date - 2021-12-31T05:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising