ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం

ABN, First Publish Date - 2021-12-01T04:42:25+05:30

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది.

మద్ది ఆలయంలో స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం టౌన్‌, నవంబరు 30: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. వేల సంఖ్యలో భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారన్నారు. తమలపాకులు, నాగవల్లి దళాలతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసన, వాహన పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయంలో వివిధ సేవల రూపంలో రూ. 7,90,540 ఆదయం సమకూరిందని ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టిన సిబ్బందిని ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు సరితా విజయ భాస్కర్‌రెడ్డి  అభినందించారు.

Updated Date - 2021-12-01T04:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising