ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో రౌడీ షీటర్‌ అరెస్టు

ABN, First Publish Date - 2021-05-06T07:47:49+05:30

రొయ్యల వ్యాపారి హత్య కేసులో రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు భీమవరం టూటౌన్‌ సీఐ ఆర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైం, మే 5 : రొయ్యల వ్యాపారి హత్య  కేసులో రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు భీమవరం టూటౌన్‌  సీఐ ఆర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి  11న భీమవరం బలుసుమూడికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండ రామారావును కిడ్నాప్‌ చేసి 12వ తేదీన హత్య చేసి ఖమ్మం జిల్లా జీడిమామిడితోటలో పడవేసిన సంఘటన తెలిసిందే. అయితే ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా వారిలో 8 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. తొమ్మిదో నిందితుడైన సాగర్లపేటకు చెందిన రౌడీ షీటర్‌ ఆవుల నాంచారయ్య (కొండ) తప్పించుకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టూటౌన్‌ సిఐ విజయ్‌కుమార్‌ కొండను అరెస్టు చేశారు. ఇప్పటికే 8 మంది జైల్లో ఉన్నట్టు సీఐ తెలిపారు. 


Updated Date - 2021-05-06T07:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising