ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఆడిటర్‌ మృతి

ABN, First Publish Date - 2021-07-25T05:19:02+05:30

ఉంగుటూరు మండ లం కైకరం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమా దంలో యూనియన్‌ బ్యాంకు ఆడిటర్‌ నేలకంటి సత్యసాయి (53) మృతి చెం దాడు.

ప్రమాద దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు, జూలై 24: ఉంగుటూరు మండ లం కైకరం వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమా దంలో యూనియన్‌ బ్యాంకు ఆడిటర్‌ నేలకంటి సత్యసాయి (53) మృతి చెం దాడు. చేబ్రోలు పోలీసుల కఽథనం ప్రకారం హైదరాబాదు లోని కోటి బ్రాంచి యూనియన్‌ బ్యాంకులో ఆడిటర్‌గా పని చేస్తున్న నేల కంటి సత్యసాయి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామ మైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా కైకరం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆడిటర్‌ సత్యసాయి అక్కడికక్కడే మృతి చెందారు. సత్యసాయి కుమారులు ఫల్గుణ, పవన్‌ తనయ్‌లు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Updated Date - 2021-07-25T05:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising