ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటా ఏస్‌ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2021-06-24T04:56:15+05:30

రోడ్డు ప్రమాదంలో సచివాలయ వీఏఏ మృతిచెందాడు.

గార్లంక సూర్యతేజ(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు రూరల్‌, జూన్‌ 23 :  రోడ్డు ప్రమాదంలో సచివాలయ  వీఏఏ  మృతిచెందాడు. ఎస్‌ఐ కె.శ్రీని వాస్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దిగమర్రుకు చెం దిన గార్లంక సూర్యతేజ (26) బాడవ గ్రామంలో వ్యవ సాయ అసిస్టెంట్‌గా సచివాలయంలో పనిచేస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళు తుండగా పెదమామిడిపల్లిలోని మోడరన్‌ రైస్‌ మిల్లు వద్ద చించినాడ వైపు వెళుతున్న టాటా ఏస్‌ వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి అతివేగంగా ఽఢీకొట్టి ంది.దీంతో రోడ్డుపై పడిన సూర్య తేజ తలకు బలమైన గాయమై అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతుడు రవి తేజకు తల్లి లక్ష్మి, భార్య పద్మావతి, రెండు వారాల పాప ఉన్నారు. మృతుడి పినతండ్రి రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-06-24T04:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising