ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకడ్బందీగా భూముల రీ సర్వే : ఆర్డీవో రచన

ABN, First Publish Date - 2021-11-28T05:20:47+05:30

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం సర్వే పకడ్బందీగా ఉండాలని ఏలూరు ఆర్డీవో రచన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం సర్వే పకడ్బందీగా ఉండాలని ఏలూరు ఆర్డీవో రచన తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఆమె వ్యవసాయ భూముల రీ–సర్వేపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోగ్రాంపై (ఎస్‌వోపీ) నరసాపురం, ఏలూ రు, కొవ్వూరు డివిజన్లలోని 24 మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. 

Updated Date - 2021-11-28T05:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising