ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమానికి కృషి

ABN, First Publish Date - 2021-10-27T05:15:26+05:30

ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

రైతు భరోసా చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే బాలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, అక్టోబరు 26: ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. దొరమామిడిలో రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో 38,660 మందికి రూ.8.73 కోట్ల చెక్కులను ఆయన పంపి ణీ చేశారు. ఏడీ వి.హేమకుమారి, ఎంపీపీ కారం శాంతి, వైస్‌ ఎంపీసీ కుక్క ల వరలక్ష్మి, జడ్పీటీసీ మొడియం రామతులసి, సర్పంచ్‌ తెల్లం రాముడు, ఏవో బి.సుమలత, పోలిన సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీలు, నాయకులు అల్లూరి రత్నాజిరావు, ఆరేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


ద్వారకాతిరుమల: రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు, ఖరీఫ్‌ పంట రుణాలు, యంత్రసేవా పథకాలను మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మంగళవారం ప్రారంభించారు. ఎంపీపీ బొండా డ మోహిని, జడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్‌, ఏడీఏ జయ దేవరాజు, ఎంపీడీవో ఆశీర్వాదం, ఏవో దుర్గా రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising