ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరుముతున్న వాన..

ABN, First Publish Date - 2021-12-01T05:01:50+05:30

వాతావరణ మార్పు నిత్యం రైతును భయపెడుతూనే ఉంది.

వీరవాసరంలో పంట మాసూళ్లు చేస్తున్న వ్యవసాయ కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ పనుల్లో అన్నదాత బిజీబిజీ


వీరవాసరం/ఆచంట, నవంబరు 30 : వాతావరణ మార్పు నిత్యం రైతును భయపెడుతూనే ఉంది. వాయుగుండం ఏర్పడ డంతో గత రెండో రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అయినా రైతులు వరి మాసూళ్ళు చేసేందుకు  ముందడుగు వేస్తున్నారు. మళ్లీ వాతావరణం ఎలా ఉంటుందో ననే ఆందోళనలో మాసూళ్ళకు ఉపక్రమిస్తు న్నారు. భారీ వర్షాల వల్ల నేలకు ఒరిగిన చేలల్లో కూలీలతో.. యంత్రాలతోనూ వరికోతలు ప్రారంభించారు. గత రెండు రోజులుగా రైతులు మాసూళును వేగవంతం చేశారు.వాతావరణం కూడా నిరంతరం మబ్బులు, మేఘాలతో ఉండటంతో చేతికొచ్చిన పంటను తొందరగానే మాసూళ్లు చేయడం మంచిదని రైతులు ఆలోచించి మాసూళ్లు చేయడానికి రైతులు కంగారుపడుతున్నారు. దీంతో మండలంలో ఒక్కసారిగా వ్యవసాయ కూలీలకు గిరాకి ఏర్పడింది.మరో పది, పదిహేను రోజులు వాతావరణం అనుకూలిస్తే సార్వా పంట  గట్టెక్కుతామని పలువురు రైతులు అంటున్నారు.


Updated Date - 2021-12-01T05:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising