ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టిసీమకు పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-11-29T04:50:11+05:30

పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది.

పట్టిసీమలో భక్తుల పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, నవంబరు28: పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. జిల్లాలో పలు ప్రాంతాల భక్తులు, భవాని, అయ్యప్పస్వామి మాలధా రులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ సిబ్బంది భ క్తులకు అన్నదానం, ప్రసాద వితరణ చేశారు. సుమారు 1500 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్న ట్లు ఆలయ సిబ్బంది వెంకట్రాజు తెలిపారు. రేవు పాటదారులు భక్తులను రేవు దాటించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఫెర్రీ పాయింట్‌ వద్ద  తోపులాటలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు.

Updated Date - 2021-11-29T04:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising