ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 మందికి డీటీలుగా పదోన్నతులు

ABN, First Publish Date - 2021-01-21T05:18:40+05:30

జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 16 మంది సీనియర్‌ సహాయకులకు ఉప తహసీల్దార్లుగా (డీటీ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఏలూరుసిటీ, జనవరి 20: జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 16 మంది సీనియర్‌ సహాయకులకు ఉప తహసీల్దార్లుగా (డీటీ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ శాఖలో సీనియర్‌ సహాయ కులకు డీటీలుగా పదోన్నతులు కల్పించిన జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకట రమణారెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తిలకు ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి ప్రమోద్‌కుమార్‌,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌.వెంకట్‌ రాజేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-01-21T05:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising