ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు రాజకీయ చైతన్యం కావాలి

ABN, First Publish Date - 2021-03-08T05:03:54+05:30

మహిళలు రాజకీయంగా చైతన్య వంతులు కావాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ నరసాపురం అధ్యక్షురాలు తోట సీతారా మలక్ష్మి పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోట సీతారామలక్ష్మి పిలుపు

భీమవరం: మహిళలు రాజకీయంగా చైతన్య వంతులు కావాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ నరసాపురం అధ్యక్షురాలు తోట సీతారా మలక్ష్మి పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాటల్లోనే.. కుటుంబానికే పరిమితమైన నేను సుమారు 20ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. నా భర్త, కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. భీమవరం మున్సిపల్‌ చైర్మన్‌గా, తరువాత టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా, ప్రస్తు తం నరసాపురం నియోజకవర్గ అధ్యక్షురాలిగా నా ఆలోచనలు అమలు చేస్తున్నాను. మహిళలు రాజకీయాలలో స్వయం ఆలోచనతో ఎదగాలి.

–––––––––––––––––––––––––


Updated Date - 2021-03-08T05:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising