ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలింగ్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’

ABN, First Publish Date - 2021-04-11T05:04:09+05:30

పరిషత్‌ ఎన్నికల్లో మోర్త దళితవాడ పోలింగ్‌ బూత్‌ వద్ద బయట ఏర్పాటు చేసే గుర్తుల పోస్టర్‌లో బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు బొమ్మను అంటించలేదని బీఎస్పీ నిడదవోలు నియోజకవర్గ కోశాధికారి, జడ్పీటీసీ అభ్యర్థి మర్రి మహాలక్ష్ముడు ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండ్రాజవరం, ఏప్రిల్‌ 10 : పరిషత్‌ ఎన్నికల్లో మోర్త దళితవాడ పోలింగ్‌ బూత్‌ వద్ద బయట ఏర్పాటు చేసే గుర్తుల పోస్టర్‌లో బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు బొమ్మను అంటించలేదని బీఎస్పీ నిడదవోలు నియోజకవర్గ కోశాధికారి, జడ్పీటీసీ అభ్యర్థి మర్రి మహాలక్ష్ముడు ఆరోపించారు. ఈ మేరకు కొవ్వూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశామని శనివారం ఆయన విలేకరులకు తెలిపారు. విచారణ చేపట్టి పోలింగ్‌ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-04-11T05:04:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising