ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బారికేడ్‌ తొలగిస్తే.. కేసు నమోదు చేశారు..

ABN, First Publish Date - 2021-05-05T05:44:31+05:30

జాతీయ విపత్తుల చట్టం, అంటు వ్యాధుల నివా రణ చట్టం ప్రకారం ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎస్‌ ప్రియకుమార్‌ మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్తూరు,మే 4 : జాతీయ విపత్తుల చట్టం, అంటు వ్యాధుల నివా రణ చట్టం ప్రకారం ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎస్‌ ప్రియకుమార్‌ మంగళవారం తెలిపారు. మొగల్తూరు రెడ్‌ జోన్‌గా ప్రకటించినందున గ్రామంలోకి వచ్చే రహదారులన్నీ మూసివేశామ న్నారు.దీనిలో భాగంగానే కొండావారిపాలెం నుంచి పాతకాలువ సెంటర్‌కు వచ్చే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి రెండ్‌ జోన్‌గా తెలిపే బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. అయితే గత రాత్రి పాతకాలువ సెం టర్‌కు చెందిన పడవల ఏడుకొండలు బారికేడ్లు తొలగించినట్టు తమ విచారణలో తేలడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2021-05-05T05:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising