ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.15 లక్షల ఎరువులు, పురుగు మందులు సీజ్‌

ABN, First Publish Date - 2021-12-09T05:41:22+05:30

మండలంలోని సూరపవారిగూడెంలో దుర్గా ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు.

తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, డిసెంబరు 8: మండలంలోని సూరపవారిగూడెంలో దుర్గా ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలో విజిలెన్స్‌ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. దుకాణ యజమాని లైసెన్స్‌ లేని ఎరువులు, పురుగుమం దులు విక్రయిస్తున్నారని అధికారు లకు సమాచారం అందింది. తనిఖీ లో పీసీ (ప్రిన్సిపల్‌ సర్టిఫికెట్‌) లేని పురుగుమందులు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు రూ.2.60 లక్షల విలువైన మందులను సీజ్‌ చేశారు. ఓ.ఫాం లేని ఎరువులను విక్రయిస్తున్నట్లు అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు రూ. 12.51 లక్షల విలువైన ఎరువులను సీజ్‌ చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్‌ ఎస్‌ఐ సీహెచ్‌.రంజిత్‌కుమార్‌, ఏవో ఎం.శ్రీనివాస్‌ కుమార్‌, ఏవో బి.సుమలత, వీఆర్వో శ్రీరామ్మూర్తి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising