ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ కార్యకర్తల్లా పోలీసుల వ్యవహారం: పీతల సుజాత

ABN, First Publish Date - 2021-11-21T21:42:16+05:30

పోలీసుల తీరుపై మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: పోలీసుల తీరుపై టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలంలో టీడీపీ నేత, దళితుడు పల్లి శ్రీనుని పోలీసులు రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకువెళ్లడం  అమానుషమన్నారు. పోలీసులు బాధ్యతలు మరిచిపోయి వైసీపీ కార్యకర్తల్లా వ్యవరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం అత్యంత పాశావికమన్నారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని, పల్లి శ్రీనుకి అండగా ఉంటామని పీతల సుజాత స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-21T21:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising