ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాటిమ్మ తల్లి జాతర ప్రారంభం

ABN, First Publish Date - 2021-04-14T05:18:56+05:30

‘ప్రజలందరూ సుఖ సంతోషాలు, పాడి పంటలతో మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలి తల్లీ’ అని చల్లచింతలపూడి గ్రామ దేవత శ్రీపాటిమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెందులూరు, ఏప్రిల్‌ 13 : ‘ప్రజలందరూ సుఖ సంతోషాలు, పాడి పంటలతో మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలి తల్లీ’ అని చల్లచింతలపూడి గ్రామ దేవత శ్రీపాటిమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు. గ్రామ శివారులో ఉన్న అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలను ఆలయ ధర్మకర్త పర్వతనేని ప్రభాకర్‌ దంపతులు నిర్వహించారు. పెరుగుగూడెం యలమర్తివారి ఆడపడుచు గ్రామ దేవత పాటిమ్మతల్లి జాతరకు నూతన వస్త్రలు పుట్టింటి పసుపు, కుంకుమలను అందించి ఉత్సవాలు ప్రారంభించారు. తొలి పూజను పెరుగుగూడెం సర్పంచ్‌ యలమర్తి రామకృష్ణరేవతి, మాజీ సర్పంచ్‌ యల మర్తి హేమశ్రీనివాస్‌ దంపతులు, ప్రభాకర్‌ దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-04-14T05:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising