ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్బీకేల వద్దే ధాన్యం కొనుగోళ్లు : జేసీ అంబేడ్కర్‌

ABN, First Publish Date - 2021-10-30T05:23:51+05:30

రైతు భరోసా కేంద్రాల వద్దే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే కొనుగోలు చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల వద్దే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే కొనుగోలు చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ధాన్యం సేకరణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ  ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లాలోని 874 ఆర్బీకేల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ధాన్యం సేకరణ నిమిత్తం 11 లక్షల గోనె  సంచులు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రతి రైతు పంట వివరాలు ఈ క్రాప్‌, ఈకేవైసీ, వాలిడేషన్‌ నూరుశాతం జరిగి ఉండా లన్నారు. కొనుగోళ్ల పర్యవేక్షణకు మండల స్థాయిలో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో వ్యవసాయ శాఖ జేడీ జగ్గారావు, పౌర సరఫరాల శాఖ డీఎం బి. రాజు, డీటీసీ సిరి ఆనంద్‌, డీసీఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising