ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌

ABN, First Publish Date - 2021-10-27T05:18:14+05:30

భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రూ.కోటి ఖర్చుతో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంత్రి శ్రీరంగనాథరాజు మంగళవారం ప్రారంభించారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, అక్టోబరు 26 : భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రూ.కోటి ఖర్చుతో ఏర్పాటు చేసిన మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంత్రి శ్రీరంగనాథరాజు మంగళవారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా బొమ్ములూరుకు చెందిన దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం  అం దించిన ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. దాత సుబ్రహ్మణ్యం, సహకరించిన నడింపల్లి వెంకట రామరాజును సత్కరించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌,ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు, ఏఎంసీ చైర్మన్‌ తిరుమాని ఏడు కొండలు,ఎంపీపీ విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు,గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కామన నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T05:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising