ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు : ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-05-05T06:16:46+05:30

ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావె ల్స్‌ బస్సు ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ, మే 4:  ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావె ల్స్‌ బస్సు ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి పెనుగొండ మండలం సిద్దాంతం జాతీయ రహదారిపై ఉన్న వ్యవసాయ చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు  వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టినట్టు తెలిపారు.  బస్సులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన వేములపల్లి నాగ మల్లేశ్వరరావు (67) అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అతను చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం  మృతి చెందినట్టు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-05T06:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising