ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-03-02T05:54:36+05:30

టీ.నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ (25) మండలంలోని యర్నగూడెంలో నివాసం ఉంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరపల్లి, మార్చి 1: టీ.నర్సాపురం మండలం తిరుమలదేవి పేట గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ (25) మండలంలోని యర్నగూడెంలో నివాసం ఉంటున్నారు. దేవరపల్లి చికెన్‌షాపులో పనిచేస్తున్న ఇతను మధ్యాహ్నం భోజనానికి  యర్న గూడెం మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలో రామన్నపాలెం చర్చి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ స్వామి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను ఉపాధి కోసం వలస వచ్చాడన్నారు.. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-03-02T05:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising