ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ ఢీకొని ఒకరి దుర్మరణం

ABN, First Publish Date - 2021-05-13T06:12:56+05:30

తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి పెట్రోల్‌ బంకు వద్ద లారీ ఢీకొని కిరాణా వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 12: తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి పెట్రోల్‌ బంకు వద్ద లారీ ఢీకొని కిరాణా వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి, మండలంలోని పట్టింపాలెంకు చెందిన కారుమూరి కృష్ణమూర్తి (39) తాడేపల్లిగూ డెంలో కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం వ్యాపారం ముగించుకుని తన వాహనంపై మధ్యాహ్నం ఇంటికి బయల్దేరాడు. ఆ సమయంలో నీలాద్రిపురం నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న మినీ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  ఎస్‌ఐ ఎన్‌. శ్రీనివాస్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-13T06:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising