ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసిత గ్రామాల్లో అధికారుల బృందం పర్యటన

ABN, First Publish Date - 2021-03-04T05:32:45+05:30

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో బుధవారం అధికారుల బృందం పర్యటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుక్కునూరు, మార్చి 3 : పోలవరం నిర్వాసిత గ్రామాల్లో బుధవారం అధికారుల బృందం పర్యటించింది. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూర్‌ లెవెల్‌ల్లో ముంపునకు గురవుతున్న గ్రామాలను తరలించడానికి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తొంది. ఈక్రమంలో ప్రస్తుతం 41.15 కాంటూర్‌ లెవెల్‌ల్లో తరలించే గ్రామాలను, 45.72 కాంటూర్‌ లెవెల్‌ల్లో ఉన్న గ్రామాల్లో అధికారుల బృందం పర్యటించింది. దాచారం, కిష్టారం, చీరవల్లి, మర్రిపాడు, దామరచర్ల, ఉప్పేరు నిర్వాసిత గ్రామాలతో పాటు నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కేంద్రాలను వారు సందర్శించారు. గతేడాది ఏఏ గ్రామాలు గోదావరి ముంపునకు గురయ్యాయో కూడా వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ బృందం సభ్యులు, వేప్‌కాస్‌ లిమిటెడ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎస్‌కే పట్నాయక్‌, ఇరిగేషన్‌ డీఈ రమణ, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T05:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising