ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసాపురం తెలుగు మహిళ నూతన కమిటీ

ABN, First Publish Date - 2021-06-22T07:34:39+05:30

టీడీపీ నరసాపురం పార్లమెంటు అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నర్సాపురం తెలుగు మహిళ నూతన కమిటీని సోమవారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, జూన్‌ 21: టీడీపీ నరసాపురం పార్లమెంటు అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నర్సాపురం తెలుగు మహిళ నూతన కమిటీని సోమవారం ప్రకటించారు. అధ్యక్షురాలిగా నర్సాపురం నియోజవర్గానికి చెందిన పసుపులేటి రత్నమాల, ప్రధాన కార్యదర్శిగా తణుకు రేవతి(తణుకు), ఉపాధ్యక్షులుగా రాయి రాధ (పాలకొల్లు), కొల్లి రమావతి (తాడేపల్లిగూడెం), సయ్యద్‌ నసీమా బేగం (భీమవరం), అధికార ప్రతినిధులుగా సుజాత (ఉండి), చిలుకూరి సత్యవతి (ఆచంట), నరహరశెట్టి రూపవాణి (భీమవరం) నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా మాదాసు కనకదుర్గ (భీమవరం), మేడపాటి కృష్ణకుమారి (తణుకు), వేగేశ్న అనంత లక్ష్మి (ఉండి), గోశాల సుజాత (ఆచంట) ఏలూరి విజయదుర్గ (తాడేపల్లిగూడేం) నేదురుమల్లి సావిత్రి (నరసాపురం) నియమితుల య్యారు.  నియోజవర్గ అధ్యక్షులుగా పాల నాగలక్ష్మి (పాలకొల్లు), పీతల విక్టోరియా మహారాణి (భీమవరం),  కన్నెగంటి రూత్‌కళ  (ఉండి), ధర్మవరపు శకుంతలమణి (ఆచంట), తామరపు రమణమ్మ (తణుకు), కొల్లూరి ప్రమీల (తాడేపల్లిగూడెం), తిరుమాని శశీదేవి (నర్సాపురం), సోషల్‌ మీడియా కో–ఆర్డినేటర్‌గా చల్ల పద్మావతి (నరసాపురం)లను  నియమించారు. 


Updated Date - 2021-06-22T07:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising