ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నాలుగు గ్రామాలపైనే చూపు

ABN, First Publish Date - 2021-04-10T05:10:05+05:30

పరిషత్‌ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఎంపీపీ ఎవరనే దానిపైనే ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీపీ ఎన్నికయ్యేది అక్కడే

నరసాపురం, ఏప్రిల్‌ 8 : పరిషత్‌ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఎంపీపీ ఎవరనే దానిపైనే ఉంటుంది. రిజర్వేషన్‌ ప్రకారం ఇప్పటికే ఎవరో ఒకరి పేరు వినిపించినా ఫలితాలు వచ్చిన తరువాత మారే అవకాశం ఉంటుంది. ఇలాగే నరసాపురం మండలంలో సీతారాంపురం, రుస్తుంబాద, మల్లవరం, కొప్పర్రు గ్రామాలపై  అందరి దృష్టి పడింది. ఈ నాలుగు చోట్ల ఎవరు గెలుస్తారో అన్న దానిపై పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రామాల నుంచి గెలుపొందిన అభ్యర్థుల్లో ఎవరో ఒకరు ఎంపీపీ కానున్నారు. ఈసారి ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. ప్రధాన పార్టీలు ఎంపీపీ అభ్యర్థిని ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో రాజకీయం అంతా ఆ నాలుగు గ్రామాల చుట్టూనే తిరుగుతోంది. 

Updated Date - 2021-04-10T05:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising