ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి : సీఐ

ABN, First Publish Date - 2021-03-01T05:07:46+05:30

ప్రశాంత వాతావరణంలో ఎన్నిక లు జరిగేందుకు సహకరించాలని పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు ఫిబ్రవరి 28 : ప్రశాంత వాతావరణంలో ఎన్నిక లు జరిగేందుకు సహకరించాలని పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. పట్టణంలోని 16వ వార్డు ఔరంగాబాద్‌లో ఆదివారం ఓటర్ల కు ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సె కండ్‌ వేవ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. పట్టణ ఎస్‌ఐలు కె.వెంకటరమణ, పి.రవీంద్రబాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising