ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటారు సైకిళ్ల దొంగలు అరెస్టు

ABN, First Publish Date - 2021-07-25T06:16:37+05:30

తాడేపల్లిగూడెం పరిసర ప్రాం తాల్లో మోటారు సైకిళ్లు చోరీ చేసిన ముగ్గురు నిందితులను పట్టణ పోలీ సులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.7 లక్షల విలువైన మోటా రు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌ జూలై 24: తాడేపల్లిగూడెం పరిసర ప్రాం తాల్లో మోటారు సైకిళ్లు చోరీ చేసిన ముగ్గురు నిందితులను పట్టణ పోలీ సులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.7 లక్షల విలువైన మోటా రు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనాథ్‌  శనివారం వివరాలను వెల్లడించారు.  గణపవరం మండలం కేశవరానికి చెందిన డి. బాలాజీ, చిన రామచంద్రాపు రానికి చెందిన జి. రాజేష్‌, పెంటపాడు మండలం మీనవల్లూరుకు చెందిన ఎం దుర్గారావు  తాడేపల్లిగూ డెం లక్ష్మీనారాయణ థియేటర్‌ ప్రాంతంలో శనివారం  సారా విక్రయిస్తుండగా సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, తడికలపూడి ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి నట్టు నేరం అంగీకరించగా వారిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వివరించారు. సీఐ రఘు,  రవికుమార్‌, ఎస్‌ఐలు ప్రసాద్‌,  రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T06:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising