ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు చట్టాలపై శిక్షణ ఇవ్వండి : నిమ్మల

ABN, First Publish Date - 2021-09-19T05:07:16+05:30

డీజీపీ కార్యాల యం కూడా వైసీపీ కార్యాలయంలా మారిందని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానా యుడు విమర్శించారు.

డీజీపీకి రాసిన లేఖ చూపిస్తున్న నిమ్మల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, సెప్టెంబరు 18 : డీజీపీ కార్యాల యం కూడా వైసీపీ కార్యాలయంలా మారిందని టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానా యుడు విమర్శించారు. తన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నారా చంద్రబాబునాయుడు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ శుక్రవారం తన అనుచరులతో  దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళితే రోడ్డుపైనే గంట సేపు నిలబెట్టారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వస్తే రాచ మర్యాదలు చేసి డీజీపీ ఆఫీస్‌లోకి పంపించారన్నారు. ఇదె క్కడి అన్యాయం అని ప్రశ్నించారు. పోలీసులు తమ చదువులను మరిచి పోయా రా? అని అనిపిస్తోందని తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగే విధంగా పోలీసు లకు శిక్షణ ఇవ్వాలని డీజీపీకి తాను ఒక లేఖ రాశానన్నారు.

Updated Date - 2021-09-19T05:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising