ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలి పెట్టదు: ఎమ్మెల్యే బాలరాజు

ABN, First Publish Date - 2021-06-15T20:55:29+05:30

వైసీపీ ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా సీఎం వైఎస్ జగన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: వైసీపీ ప్రభుత్వంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కేఆర్ పురం ఐటీడీఏ ఘటనలపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ..  తమ ప్రభుత్వంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదన్నారు. ఏజెన్సీలో అమాయక ప్రజలను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం ఏజెన్సీలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ దర్యాప్తులో ఎవరైనా తప్పు చేసినట్లుగా తేలితే చర్యలు తప్పవన్నారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలి పెట్టదన్నారు. 

Updated Date - 2021-06-15T20:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising