ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-12-08T05:08:38+05:30

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కె.బుచ్చిబాబు డిమాండ్‌ చేశారు.

టి.నరసాపురంలో భోజన కార్మికుల వినతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టి.నరసాపురం, డిసెంబరు 7: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కె.బుచ్చిబాబు డిమాండ్‌ చేశారు. ఎంఈవో టి.రామూర్తికి మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. భోజన పధకం కార్మికులకు నాలుగు నెలలుగా బిల్లు చెల్లించడం లేదన్నారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.15 చొప్పున మెస్‌ చార్జీలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జె.మంగమ్మ, పావని, జగదాంబ, రమణ, సావిత్రి, సుశీల పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:08:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising