ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

ABN, First Publish Date - 2021-12-07T04:58:22+05:30

మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ లేదని, పోషకాహారంతో కూడి భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) డైరెక్టర్‌ దివాన్‌ మైఠిన్‌ తెలిపారు.

భోజనం పరిశీలిస్తున్న మైఠిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదపాడు, డిసెంబరు 6: మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ లేదని, పోషకాహారంతో కూడి భోజనాన్ని విద్యార్థులకు అందించాలని మధ్యాహ్న భోజనం పథకం (ఎండీఎం) డైరెక్టర్‌ దివాన్‌ మైఠిన్‌ తెలిపారు. అప్పనవీడు జడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయ న సందర్శించారు. విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని స్వయంగా తిని నాణ్యత పరిశీలించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏమైనా సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఉంటే నేరుగా తన ఫోన్‌ నెంబరుకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఒక వారంలో తన వాట్సాప్‌ నెంబరు ప్రతి విద్యార్థి వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివాలన్నారు. హెచ్‌ఎం. వి.రంగప్రసాద్‌, కె.జయశుభాకరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T04:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising